Tuesday, 28 July 2026 05:52:16 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

పీఎం సూర్య ఘర్ బిజిలి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

చిన్నారి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పాల్ కరుణాకర్

Date : 06 May 2026 02:07 PM Views : 186

వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : నిర్మల్ జిల్లా, ఖానాపూర్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ బిజిలి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు లబ్ధి పొందాలని చిన్నారి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పాల్ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో పీఎం సూర్య ఘర్ బిజిలి పథకం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఉపయోగం,వినియోగం పై రైతులకు, ప్రజలకు అవగాహన కలుగజేశారు. ఈ పథకానికి బ్యాంకుల నుంచి 78,000 సబ్సిడీ కూడా లభిస్తుందని పేర్కొన్నారు. గృహ అవసరాలకు వినియోగించుకోగా, అదనపు విద్యుత్తును విద్యుత్ శాఖకు విక్రయించుకోవడానికి, తద్వారా ఆర్థిక లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జక్కుల నరసయ్య ,జక్కుల చంద్రకళ, మద్దెలపల్లి రాజ్ కుమార్ ,మద్దెలపల్లి మహేందర్ ,రాములు, పలువురు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :