Saturday, 13 June 2026 10:43:59 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

సీఎం పర్యటనకు ముందు బీజేపీ నేతల నిర్బంధం

Date : 01 June 2026 04:45 PM Views : 162

Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ముఖ్యమంత్రి పర్యటనకు ముందు బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ జిల్లా కన్వీనర్ కేసరి ఆంజనేయులు గౌడ్‌ను పోలీసులు ముందస్తుగా నిర్బంధించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ముందస్తు అరెస్టులు, అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మల్రాజ్ రాంబాబు, పందిర్ల మదనయ్యలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :