వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం గ్రామంలో యువత కోసం రూ. లక్షల వ్యయంతో నిర్మించిన నూతన క్రీడా మైదానం తాగుబోతులకు నిలయంగా మారింది. మైదానం పక్కనే ప్రభుత్వ ఆసుపత్రి, రైతు వేదిక ఉన్నా మందుబాబులు యథేచ్ఛగా మద్యం సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు, పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో నిఘా పెంచి, ఇక్కడ మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Admin
వాస్తవ గమ్యం