Vastava Gamyam - తెలంగాణ / ఆదిలాబాద్ : నాగర్కర్నూల్ జిల్లాలో పోలీసుల దాష్టీకం. పేదల భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు యం.డి. ఖాదర్ పాషా. కష్టపడి కొంటే కబ్జా చేశారు అంటూ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా వారిని అరెస్ట్ చేసిన పోలీసులు."పేద ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.అధికార పార్టీకి చెందిన నాయకుడు (మంత్రి అనుచరుడు) కావడం వల్లే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా, అధికార బలానికి లొంగి ఇలా ప్రవర్తించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం .
Reporter
Vastava Gamyam