Saturday, 13 June 2026 10:46:27 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీసుల దాష్టీకం.​న్యాయం అడిగినందుకే అరెస్టా?

పేదల భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు యం.డి. ఖాదర్ పాషా.

Date : 18 May 2026 09:24 PM Views : 433

Vastava Gamyam - తెలంగాణ / ఆదిలాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీసుల దాష్టీకం. పేదల భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు యం.డి. ఖాదర్ పాషా. కష్టపడి కొంటే కబ్జా చేశారు అంటూ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా వారిని అరెస్ట్ చేసిన పోలీసులు."పేద ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.అధికార పార్టీకి చెందిన నాయకుడు (మంత్రి అనుచరుడు) కావడం వల్లే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా, అధికార బలానికి లొంగి ఇలా ప్రవర్తించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం .

G ASHOK

Reporter

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :