Wednesday, 29 July 2026 09:02:24 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

​యాపల్ స్మశాన వాటికకు భూమి కేటాయించాలి

ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నపం

Date : 14 April 2026 04:06 PM Views : 119

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల/మందమర్రి: మండల పరిధిలోని యాపల్ గ్రామంలో ఉన్న స్మశాన వాటికకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి కేటాయించి, అభివృద్ధి చేయాలని కోరుతూ సోమవారం (ఏప్రిల్ 13, 2026) జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు విన్నవించారు.యాపల్ స్మశాన వాటిక కమిటీ సభ్యులు అందజేసిన అర్జీపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో ఉన్న పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని సంబంధిత తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. భూమి కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ​వినతిపత్రం అందజేసిన వారు వనం నరసయ్య (యాపల్ స్మశాన వాటిక అధ్యక్షులు)బోరిగం వెంకటేష్ వెంకట్ రెడ్డి ​నల్ల శంకర్ సాంబమూర్తి బండి శంకర్ లు పాల్గొని ​గ్రామస్తుల అవసరాల దృష్ట్యా స్మశాన వాటిక భూమిని మున్సిపల్ పరిధిలోకి తెచ్చి, అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :