Tuesday, 28 July 2026 03:08:40 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

గిరిజన పిజి హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నైతం కృష్ణారావు

ఆసిఫాబాద్ జిల్లా గుర్తింపుపై టి ఎస్ టి డబ్ల్యు ఎ

Date : 14 June 2026 03:49 PM Views : 57

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ పిజి హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నైతం కృష్ణారావును ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గిన్నెధరి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పిజి హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న కృష్ణారావు ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన ఎన్నికల సభలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఉద్ధవ్, చీఫ్ అడ్వైజర్‌గా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు.టి ఎస్ టి డబ్ల్యు ఎ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ. అనే బదులు రాథోడ్ రవీందర్ గిరిజన విద్యాభివృద్ధి, పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కార్యవర్గంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.నైతం కృష్ణారావు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గిరిజన విద్యారంగ అభివృద్ధికి నిబద్ధతగా సేవలందిస్తానని స్పష్టం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :