Friday, 11 September 2026 02:46:45 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆదివాసి నాయక పోడ్ దండోరా

జైపూర్, ఆగస్టు 22,వాస్తవ గమ్యం

Date : 22 August 2026 06:06 PM Views : 72

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు,తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంజి రాజన్న పిలుపు మేరకు ఈ నెల 24న ఐటీడీఏ ఉట్నూర్ ముట్టడి కార్యక్రమం నిర్వహించబోతున్నారు.ఆదివాసీ నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ జైపూర్ మండల అధ్యక్షుడు బిస్కుల రవి జైపూర్ మండల ఆదివాసీ నాయకపోడు ప్రజలు కలిసికట్టుగా ముందుకు కదిలి ఉట్నూరు ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఆదివాసీ నాయకపోడ్‌ల హక్కుల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని,మా హక్కులను ప్రభుత్వం గుర్తించాలని,సమాజంలో సరైన స్థానాన్ని. కల్పించాలని ,పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి నాయకపోడ్ సోదరులు, కమిటీ సభ్యులు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పాత శివకృష్ణ,మండల ఉపాధ్యక్షులు పెద్దల తిరుపతి,ప్రచార కార్యదర్శి పళ్ల రాజు కుమార్,నాయకులు మనుబోతుల రాజు కుమార్,కూన శరత్ కుమార్ తదితరులు పాల్గొనారు.

GAJULA SADANANDAM

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :