Wednesday, 29 July 2026 01:44:23 AM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

మత్స్యకారుడ్ని మూడేళ్లు బహిష్కరణ

చెరువులోకి అనుమతించని పక్షాన ఉన్నతాధికారులకు ఫిర్యాదు సుతారి రమేష్

Date : 17 May 2026 07:57 PM Views : 101

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో నిరుపేద కుటుంబమైన సుతారి రమేష్ అదే ప్రాంతంలోని చెరువులో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. మత్స్యకార సొసైటీ రుసుము 5000 రూపాయలకు గాను 3500 చెల్లించి మిగతా 1500 రూపాయలు చెల్లించలేదని మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు మూడు సంవత్సరాలు సొసైటీ నుంచి బహిష్కరించారు. మత్స్యకారుడు రమేష్ ఊరు చెరువులో చేపలు పడుతూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించేవారని తెలిపారు. జీవనాధారం కోల్పోయిన మత్స్య కార్యడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తమ పొట్ట కొడుతున్నారని సొసైటీ అధ్యక్షులు పై ఆరోపించారు. ఆయన పేదరికం ని దృష్టిలో పెట్టుకొని తిరిగి చెరువులోకి అనుమతించలేని పక్షాన మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్, మత్స్యకార అధికారులకు కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేస్తామని రమేష్ తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: