Saturday, 13 June 2026 09:40:02 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

విధి నిర్వహణలో మానవీయత

Date : 12 May 2026 10:13 PM Views : 1154

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలంలోని నర్సింగాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థలాల కొలతల ప్రక్రియ మంగళవారం సాగింది. ఈ కీలక విధుల్లో నిమగ్నమైన గ్రామ పంచాయతీ కార్యదర్శి సుప్రియ, తన చంటిపాపను చూసుకోవడం పనుల మధ్య ఇబ్బందిగా మారడాన్ని గమనించిన మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు మానవీయత చాటుకున్నారు. ఆమె విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆ చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని లాలించి ఆడించారు. ఒక ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా సిబ్బంది పట్ల ఆయన చూపిన ఈ సానుకూల దృక్పథం, బాధ్యతాయుత తీరును స్థానికులు, తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :