Sunday, 13 September 2026 08:37:45 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

విధి నిర్వహణలో మానవీయత

Date : 12 May 2026 10:13 PM Views : 1280

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలంలోని నర్సింగాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థలాల కొలతల ప్రక్రియ మంగళవారం సాగింది. ఈ కీలక విధుల్లో నిమగ్నమైన గ్రామ పంచాయతీ కార్యదర్శి సుప్రియ, తన చంటిపాపను చూసుకోవడం పనుల మధ్య ఇబ్బందిగా మారడాన్ని గమనించిన మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు మానవీయత చాటుకున్నారు. ఆమె విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆ చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని లాలించి ఆడించారు. ఒక ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా సిబ్బంది పట్ల ఆయన చూపిన ఈ సానుకూల దృక్పథం, బాధ్యతాయుత తీరును స్థానికులు, తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: