Friday, 11 September 2026 02:49:08 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

పిఆర్టియు టిఎస్ రెబ్బెన మండల నూతన కార్యవర్గం ఎన్నిక.

Date : 20 August 2026 09:31 PM Views : 98

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బనా మండల శాఖ పి ఆర్టియు టిఎస్ సర్వ సభ్య సమావేశం స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ లో రెబ్బెన మండల అధ్యక్షులు బత్తుల సదానందం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి ఆర్ టి యు టీఎస్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సునర్కర్ అనిల్ కుమార్ ,గౌరవ అధ్యక్షులు యు ఎన్ చారి హాజరై పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న డి ఏ లు ,పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, కేజీబీవీలలో అప్ గ్రేడ్ అయిన చోట అవసరమయిన పోస్టులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.అదే విధంగా ఈ సమావేశంలో రెబ్బెన మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.మండల శాఖ అధ్యక్షులుగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శి గా బత్తుల సదానందం, అసోసియేట్ అధ్యక్షులుగా వేమునూరి భాస్కర్ ,మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా.హిమబిందు, ఉపాధ్యక్షులుగా చల్లూరు రాజన్న,మార సాయి కృష్ణ,మహిళా ఉపాధ్యక్షులుగా పెన్నెపు ప్రశాంతి,జాదవ్ ప్రతిభ, కార్యదర్శులుగా పెద్ది సంపత్ ,కె భాస్కర్, మహిళా కార్యదర్శులుగా డి గురువంత, వనిత,సోషల్ మీడియా మండల కో ఆర్డినేటర్ గా బి. శ్రీనివాస్ ,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సూరినేని ప్రసాద్ ,అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఖాదర్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మండల, జిల్లా,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రెబ్బెన మండల ఉపాధ్యాయులు తదితరులు హాజరు అయ్యారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: