Thursday, 30 July 2026 02:16:58 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

దేవాలయాల బాట పట్టిన మెగా హీరో..

వేములవాడ, కొండగట్టుకు సాయిధరమ్ తేజ్

Date : 11 April 2026 08:15 AM Views : 50

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలకు సెలబ్రిటీల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామివార్లను దర్శించుకున్న తర్వాత ప్రముఖుల దర్శనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని భక్తులు,స్థానిక ప్రజలు అభిప్రాయాలు వెక్తం చేస్తూన్నారు.ఈరోజు శనివారం ఉదయం హైదరాబాద్ తన నివాసం నుండి బయలుదేరి సిద్దిపేట మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని(భీమన్న గుడిలో) దర్శించుకునేందుకు . ఉదయం 10:00 గంటలకు మున్నూరు కాపు సత్ర భవనం చేరుకుంటారు. అక్కడి నుండి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారుమెగా బ్రదర్స్(మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,నాగబాబు)మేనల్లుడు,హీరో సాయి ధర్మ తేజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు సాయిధర్మ తేజ్ యువత జాతీయ అధ్యక్షుడు కాసరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సినీ హీరో,జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న తర్వాత నుంచి.. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకుంటున్నారు.

G ASHOK

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: