Tuesday, 28 July 2026 05:49:07 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

​వెంకట్రావుపేట చెరువును 'చిత్తడి నేల'గా మార్చేందుకు కసరత్తు

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 10 April 2026 07:31 PM Views : 80

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట చెరువును చిత్తడి నేల గా ప్రకటించేందుకు తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అటవీ, రెవెన్యూ, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.చెరువు దాదాపు 132 ఎకరాల్లో విస్తరించి ఉంది వలస పక్షులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిలయం. స్థానిక, వలస పక్షులకు సురక్షిత ఆవాసాన్ని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.చిత్తడి నేలగా గుర్తింపు పొందితే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరవుతాయి. దీనివల్ల ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.దీని ఫై గ్రామస్థులకు, అన్ని సంబంధిత శాఖల అధికారులకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు.రాష్ట్ర స్థాయి సమావేశం కంటే ముందే పూర్తి స్థాయి నివేదికలను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :