వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఉట్నూర్లోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన జిల్లాస్థాయి అధికారులతో ఉమ్మడి జిల్లా మంత్రి, రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ కే హరిత ఒక ప్రకటనలో తెలిపారు.ఈ విషయాన్ని గమనించి ప్రజలు, దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు.
Admin
వాస్తవ గమ్యం