Saturday, 12 September 2026 05:49:49 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మార్కెట్ రోడ్డు పరిశీలన

Date : 07 July 2026 05:58 PM Views : 110

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఇటీవల చేపట్టిన పైప్‌లైన్ మరమ్మత్తుల కారణంగా అప్రోచ్ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిన విషయం స్థానిక మార్కెట్ వాసులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన మంద తిరుమల్ రెడ్డి సమస్యను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ రాజలింగం దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజలింగం, మున్సిపల్ ఇంజినీర్ గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు.ఈసందర్భంగా పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి అధికారులు దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చి అవసరమైన మరమ్మత్తులు చేపట్టడంతో పాటు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.దీంతో మార్కెట్ వాసులు సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: