Vastava Gamyam - తెలంగాణ / హైద్రాబాద్ : హుజురాబాద్ సిర్సపల్లి శివారులో పదార్థాల డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ హుజూరాబాద్ ప్రాంత ప్రజలు గత 15 రోజులుగాప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై ఈ డంపింగ్ యార్డ్ వద్దు అంటూ చేస్తున్న ఈ సమ్మె రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారిన గాని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు లేదని, ఇలా అయితే రానున్న రోజుల్లో ఈ దీక్షను రాష్ట్రస్థాయిలో కి తీసుకుపోవాలని ఆమె సూచించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కులాల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదా.? అంటూ ఆమె ఘాటుగా విమర్శించారు.. ఈ డంపింగు యార్డ్ ను వెంటనే రద్దు చేయకపోతే ఈ ప్రాంతంలో బ్రతకాలంటేనే భయం వేయక తప్పదు. గాలి నీరు వాతావరణం మొత్తానికి కలుషితమై మనిషి మనుగడకే ప్రమాదం పొంచి ఉందని
Reporter
Vastava Gamyam