Saturday, 13 June 2026 09:42:32 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

రేపటి నుంచే టెన్త్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు:

కాగజ్‌నగర్ ఎంఈఓ వాసాల ప్రభాకర్

Date : 04 June 2026 05:40 PM Views : 32

Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ (రేపటి) నుండి 12వ తేదీ వరకు జరగనున్నట్లు మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ​కాగజ్‌నగర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.ఈ పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌గా పాక శ్రీలత, డిపార్ట్‌మెంటల్ అధికారిగా తంగళ్లపల్లి రాకేష్ వ్యవహరిస్తారని ఎంఈఓ పేర్కొన్నారు. ​పరీక్ష కేంద్రంలో విద్యార్థుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎంఈఓ వాసాల ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :