Tuesday, 28 July 2026 08:05:08 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్*

Date : 05 July 2026 04:08 PM Views : 68

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఏఐటియుసి జిల్లా నాలుగో మహాసభలు ఈనెల 26వ తేదీన ఆసిఫాబాద్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో జరుగుతాయని,జిల్లాలోని కార్మికులు,కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చాడు.ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కమిటీ సమావేశం యూనియన్ ఉపాధ్యక్షులు జాడి లక్ష్మణ్ అధ్యక్షతన ఆసిఫాబాద్లోని ఎస్టియు భవన్లో జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి, అపాయింట్మెంట్ డేట్ ను ప్రకటించి,ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు,గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు వెంటనే ఆపాలని,రోజురోజుకీ ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అధికారులు వేధింపులు ఆపాకుంటే TGSRTC ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. CCS ఎన్నికలు నిర్వహించాలని,బ్రీత్ ఎనలైజర్ మిషన్ తో కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని,ప్యాసింజర్స్ గ్రీటింగ్స్ తో కార్మికుల మనోభావాలను దెబ్బతీయొద్దని అన్నారు.ఆర్టీసీ కార్మికులకు కనీస పెన్షన్ 25000/-చెల్లించాలని,DDల పేరుతో యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడి గురి చేస్తుందని,లీవులు కూడా ఇవ్వడం లేదని ఆ పద్ధతి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు,ఎంప్లాయిస్ యూనియన్ సలహాదారుడు దివాకర్ గౌడ్,చైర్మన్ మల్లికార్జున్, డిపో సెక్రటరీ ఏల్పుల అశోక్ సహాయ కార్యదర్శి నరేష్,సునీల్,సుప్రీత్, S.తిరుపతి, రాజలింగ్, వెంకటేశు* తోపాటూ తదితరులు పాల్గొన్నారు

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :