వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన కార్యక్రమంలో పబ్లిక్ టీవీ జర్నలిస్ట్ గరిగే సుమన్ జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.జర్నలిజం రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా, తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ మరియు తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ అవార్డును ప్రదానం చేశారు.కార్యక్రమ ముఖ్య అతిథులు చేతుల మీదుగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.
Admin
వాస్తవ గమ్యం