Tuesday, 28 July 2026 05:29:56 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్యకు పరిష్కారం చూపాలి..

మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతి

Date : 10 July 2026 05:23 PM Views : 206

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాణి: మండలంలోని మంగీ, పంగిడి మధోర గ్రామపంచాయతీల పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్ ,జియో, ఎయిర్‌టెల్ టవర్ల ద్వారా మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం కల్పించాలని కోరుతూ తిర్యాణి సర్పంచ్ యూనియన్ మండల అధ్యక్షుడు తుమ్రం గోపాల్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తుమ్రం గోపాల్ మాట్లాడుతూ.ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు సర్వే ప్రక్రియలో మారుమూల గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో బీఎల్ఓలు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, డేటాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రజలు కూడా నిత్యావసర ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల మంగీ, పంగిడి మధోర ప్రాంతాల్లో వెంటనే మొబైల్ నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించేలా సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: