Sunday, 13 September 2026 06:58:12 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్యకు పరిష్కారం చూపాలి..

మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతి

Date : 10 July 2026 05:23 PM Views : 275

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాణి: మండలంలోని మంగీ, పంగిడి మధోర గ్రామపంచాయతీల పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్ ,జియో, ఎయిర్‌టెల్ టవర్ల ద్వారా మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం కల్పించాలని కోరుతూ తిర్యాణి సర్పంచ్ యూనియన్ మండల అధ్యక్షుడు తుమ్రం గోపాల్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తుమ్రం గోపాల్ మాట్లాడుతూ.ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు సర్వే ప్రక్రియలో మారుమూల గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో బీఎల్ఓలు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, డేటాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రజలు కూడా నిత్యావసర ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల మంగీ, పంగిడి మధోర ప్రాంతాల్లో వెంటనే మొబైల్ నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించేలా సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: