Wednesday, 29 July 2026 01:33:19 AM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

రోడ్డు భద్రతపై గ్రామాల్లో చైతన్యం: ‘అరైవ్ అలైవ్’ ప్రారంభం

Date : 13 April 2026 03:50 PM Views : 99

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లిల:- రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని,అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చెన్నూర్ రూరల్ సీఐ ఆర్.కృష్ణ అన్నారు.ప్రభుత్వంనిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ వారోత్సవలలో భాగంగా పారుపల్లి,రాంపూర్ గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేశారు.క్షణికావేశంలో అతివేగంతో,నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని సీఐ హెచ్చరించారు.వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.గ్రామలలో మైనర్లు వాహనాలు నడపకుండా చూడటం మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం.ప్రమాద రహిత సమాజం కోసం గ్రామస్తులందరితో కలిసి పోలీసులు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, ఎంపిడిఓ నాగేశ్వర్ రావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :