వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : కార్మికులకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను మరింత వేగంగా అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సనత్నగర్లోని ఇ ఎస్ ఐ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఓపీడీ బ్లాక్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవియా, రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సంయుక్తంగా ఈ నూతన బ్లాక్ను ఘనంగా ప్రారంభించారు.
Admin
వాస్తవ గమ్యం