Saturday, 13 June 2026 09:39:14 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

ఈదురు గాలుల బీభత్సం,విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి

Date : 12 May 2026 10:08 PM Views : 864

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం వేల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున వీచిన ఈదురు గాలులు ఓ రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. గాలివాన ధాటికి గ్రామంలోని విద్యుత్ తీగలు తెగి కింద పడగా, అదే సమయంలో అటుగా వెళ్లిన గోదరి తిరుపతి అనే రైతుకు చెందిన పాడిగేదె ప్రమాదవశాత్తు ఆ తీగలను తాకింది. విద్యుత్ షాక్‌కు గురవ్వడంతో సుమారు 40 వేల రూపాయల విలువ చేసే ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. కళ్లముందే పాడి పశువు ప్రాణాలు కోల్పోవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతుండగా, సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :