Tuesday, 28 July 2026 03:11:11 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

సింగరేణి కార్మికుడి కుమారుడు డీఎస్పీగా ఎంపిక కావడం గర్వకారణం: మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృ

Date : 15 July 2026 06:01 PM Views : 33

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేస్తూనే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానాలకు చేరేలా తీర్చిదిద్దాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ సూచించారు.మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీలో కన్వేయర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న డి. రవీందర్ కుమారుడు డి. ప్రవీణ్ కుమార్ ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో విజయం సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి రవీందర్‌ను జీఎం కార్యాలయంలో బుధవారం జీఎం ఎన్. రాధాకృష్ణ శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, సాధారణ కార్మికుడి కుమారుడు డీఎస్పీగా ఎంపిక కావడం సింగరేణి కుటుంబానికే గర్వకారణమన్నారు. ప్రవీణ్ కుమార్ విధి నిర్వహణలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్మికులు రక్షణ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించడంతో పాటు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సీహెచ్ అశోక్ పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :